రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ శుభారంభం
Published on Thu, 01/18/2018 - 01:43
తౌరంగ (న్యూజిలాండ్): నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. జపాన్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా 6–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్ప్రీత్ (35వ, 45వ ని.లో)... వివేక్ (12వ, 28వ ని.లో) రెండేసి గోల్స్ చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (7వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది.
#
Tags