స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కైనన్ బృందానికి స్వర్ణం
Published on Sat, 12/21/2013 - 01:39
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు స్వర్ణం లభించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనన్ చెనాయ్, దరియస్ చెనాయ్, గౌతమ్లతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు కలిసి మొత్తం 349 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ, తమిళనాడు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగంలో కైనన్ రజత పతకం సాధించాడు.
గగన్కు కాంస్యం: మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించాడు. ఫైనల్ రౌండ్లో గగన్ నారంగ్ 183.6 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు.
#
Tags