ముంబై ఇండియన్స్‌ బుల్లి ఫ్యాన్‌ను చూశారా?

Published on Sun, 07/22/2018 - 13:20

ముంబై: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎంఎస్‌ ధోనిదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ఫ్రాంచైజీతో ధోనికున్న అనుబంధం అటువంటి మరి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి సీఎస్‌కే ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌-11 జరిగే సమయంలో ధోని భార్య సాక్షి, కూతురు జీవాలు స్టాండ్స్‌ నుంచి సీఎస్‌కేకు చీర్స్‌ తెలుపుతూ జట్టు విజయాల్ని ఆస్వాదించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, జీవా మాత్రం తమ జట్టుకు వీరాభిమాని అంటున్నాడు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఈ మేరకు ఐపీఎల్‌ సందర్భంగా  తమ జట్టుకు జీవా చీర్స్‌ తెలిపిన వీడియోను ట్వీటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి ‘మేము కొత్త అభిమానిని కలిగి ఉన్నాం’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ