రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చివరి టీ20 : భారత్ లక్ష్యం 162
Published on Sun, 02/10/2019 - 09:56
హామిల్టన్ : భారత మహిళలతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్ సోఫి డెవిన్ (72: 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో మంచి శుభారంభం అందించగా.. కెప్టెన్ అమీ సట్టెర్వైట్ (31), సుజీ బెట్స్(23)లు రాణించారు. దీంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మకు రెండు వికెట్లు దక్కగా.. మాన్సీ జోషి, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్లకు తలో వికెట్ దక్కింది.
#
Tags