వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చాంపియన్ ప్రాంజల జోడి
Published on Sun, 10/22/2017 - 12:15
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్ను కైవసం చేసుకున్న ప్రాంజల సింగిల్స్ విభాగంలో మాత్రం రన్నరప్గా నిలిచింది.
శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 6–4, 6–1తో నటాషా–రిషిక సుంకర (భారత్) జోడీపై గెలుపొందింది. మరోవైపు సింగిల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ ప్రాంజల 5–7, 4–6తో టాప్ సీడ్ అనిట్డినోవా గోజల్ (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలైంది.
#
Tags