చాంపియన్‌ రూహి

Published on Fri, 12/15/2017 - 10:28

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా టెన్నిస్‌ లీగ్‌ (ఐటీసీ) టోర్నమెంట్‌లో సరోజిని క్రికెట్, టెన్నిస్‌ అకాడమీ విద్యార్థి రూహి సత్తా చాటింది. గచ్చిబౌలిలోని నూర్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–14 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

గురువారం జరిగిన టైటిల్‌పోరులో రూహి 4–1, 4–2తో రహీన్‌పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 2–4, 4–1, 4–4 (10–8)తో చరికా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 4–2, 4–1తో నలమర్తిపై విజయం సాధించింది. ఐటీసీ టైటిల్‌ను సాధించిన రూహిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ జీఆర్‌ కిరణ్‌ అభినందించారు.

,

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ