సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ

Published on Fri, 03/13/2015 - 08:26

హామిల్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ సాధించాడు. 55 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది తొలి అర్ధసెంచరీ కావడం విశేషం. 6వ వన్డే ఆడుతున్న సర్కార్ కు వన్డేల్లో వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 51 పరుగులు చేసి 3వ వికెట్ గా అవుటయ్యాడు.

మహ్మదుల్లా దుల్లా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 108 బంతుల్లో 90 పరుగులు జోడించారు. 30 ఓవర్లలో 126/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ