జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
భారత టెన్నిస్ జట్టులో సౌజన్య
Published on Mon, 11/18/2019 - 03:41
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్ జట్టులో హైదరాబాద్ క్రీడాకారిణి సౌజన్య భవిశెట్టికి స్థానం లభించింది. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్ 1 నుంచి 10 వరకు నేపాల్లో జరుగుతాయి. ఇటీవల జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి జాతీయ చాంపియన్గా అవతరించిన సౌజన్య కొంపల్లిలోని సురేష్ కృష్ణ టెన్నిస్ అకాడమీ (ఎస్కేటీఏ)లో శిక్షణ పొందుతోంది. 26 ఏళ్ల సౌజన్య ఇప్పటివరకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో మూడు సింగిల్స్ టైటిల్స్... ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది.
#
Tags