Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం'
Published on Wed, 10/19/2016 - 15:24
నల్లగొండ: నల్లగొండ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం పర్యటించారు. మార్కెట్ లో ఉన్న ధాన్యం నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచడం అవసరమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
#
Tags