స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తగ్గిన పత్తి ధర: రైతుల ఆందోళన
Published on Tue, 11/08/2016 - 11:34
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో మంగళవారం పత్తి కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది. ఫలితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. నెంబర్ వన్ పత్తి ధర వేలం పాటలో క్వింటాలుకు 4,750 రూపాయలు పలికింది. నిన్నటి దాకా ఎక్కువ ఉన్న ధర నేడు తగ్గిపోవడంతో రైతులు దిగాలు పడ్డారు.
#
Tags