చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాటుసారా స్థావరాలపై దాడులు
Published on Tue, 12/20/2016 - 15:46
మల్యాల: నాటుసారా స్థావరాలపై పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేసి నాటుసారాను ధ్వంసం చేశారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గుట్టల సమీపంలో నాటుసారా తయారుచేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దాడిచేశారు. బూమిలో పాతిపెట్టిన డబ్బాల్లో నిల్వచేసిన సుమారు 200 లీటర్ల నాటుసారాతో పాటు, పాత్రలను ధ్వంసం చేశారు. ఈ మేరకు నాటుసారా కాస్తున్న లక్ష్మయ్యపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ చెప్పారు.
#
Tags