జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
జయ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నేతలు
Published on Tue, 12/06/2016 - 09:25
హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ అమ్మ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఉదయం చెన్నైకు బయలు దేరి వెళ్లారు. జయలలితకు వైఎస్సార్సీపీ తరఫున నేతలు ఘనంగా నివాళులర్పించనున్నారు.
#
Tags