ట్రాలీ ఆటో బోల్తా: 15 మందికి తీవ్రగాయాలు

Published on Sun, 10/11/2015 - 08:08

అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా):  దైవ దర్శనానికి వెళుతుండగా ట్రాలీ ఆటో బోల్తా పడి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద జరిగింది.

ఖమ్మం సరిహద్దులో ఉన్న గుబ్బల గంగమ్మ దేవతను దర్శించుకునేందుకు ఎరుపాళెం గ్రామానికి చెందిన 20 మంది ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో నారంవారిగూడెం వద్దకు రాగానే బోల్తాపడింది. ఈ సంఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ