మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిచ్చికుక్కల స్వైరవిహరం
Published on Sun, 07/19/2015 - 09:24
రాయికల్ (కరీంనగర్ జిల్లా) : పిచ్చికుక్కల స్వైరవిహరంతో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామంలో జరిగింది. గత కొంతకాలంగా గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. తాజాగా ఆదివారం గ్రామంలో ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
#
Tags