హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఈటల

Published on Tue, 01/12/2016 - 15:54

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలంలో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ హైలెవెల్ బ్రిడ్జిని జేగురుపల్లి, నీరుకొల్లు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్నారు. దీనికి ప్రభుత్వం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఈటల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్‌తోపాటు పలువురు శాసనసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ