పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జూడాలకు హైకోర్టు నోటీసులు
Published on Tue, 10/14/2014 - 02:53
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు సోమవారం స్పందించింది. విధులను బహ్కిరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది.
జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారని, దీనివల్ల రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ హైదరాబాద్కు చెందిన బి.రవికిరణ్ స్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం జూనియర్ డాక్టర్ల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
#
Tags