కేయూలో స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..

Published on Sun, 04/26/2015 - 10:37

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి బి.వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి  ఇంగ్లిష్, జువాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, తెలుగు పత్రాలు... మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాథ్స్, కెమిస్ట్రీ, కామర్స్ పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. పరీక్షల విభాగంలో ఓ అధికారికి, కాంట్రాక్టు లెక్చరర్‌కు మధ్య ఏప్రిల్ 18న వివాదం జరగడంతో స్పాట్ వాల్యుయేషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ