amp pages | Sakshi

జనవరి 24న ములుగు జిల్లా  ప్రారంభం

Published on Sat, 12/01/2018 - 08:24

సాక్షి, ములుగు:  ప్రజల చిరకాలవాంఛ అయిన ములుగు జిల్లాను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయవచ్చనే విషయంపై ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఉదయమే మాట్లాడానని చెప్పారు. పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే డిసెంబర్‌ 12 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని జనవరి 24న స్వయంగా వచ్చి జిల్లాను ప్రారంభించి ములుగు ప్రజలకు బహుమానంగా ఇస్తా.. అలాగే మంల్లంపల్లిని మండలంగా చేస్తానని చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. దేవాదుల ద్వారా రామప్ప చెరువుకు నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి కాల్వల ద్వారా గణపురం, లక్నవరం చెరువులు నింపి ఏడాదిలో 365 రోజుల పాటు పంటలకు సాగునీరందిస్తామని అన్నారు. కళ్యాణలక్ష్మి పథకానికి ములుగు మండలం భాగ్యతండాలోనే బీజం పడిన విషయాన్ని మరోసారి గుర్తు చేసిన కేసీఆర్‌ ఈ పథాకానికి మొదట్లో రూ.50వేలు కేటాయించగా.. రాష్ట్ర ఆదాయం పెరిగిన కొద్ది రూ.75,116, ఆ తర్వాత రూ.100,116 కు పెంచామని వివరించారు.  
 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్