అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొడుకు ప్రేమ తగ్గిందంటూ పోలీసులకు ఫిర్యాదు
Published on Mon, 07/20/2015 - 18:01
బంజారాహిల్స్ (హైదరాబాద్) : తనకు కొడుకు ప్రేమ కావాలంటూ వృద్ధాప్యంలో ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని శ్రీ వెంకటేశ్వర నగర్లో నివసించే లక్ష్మీబాయి అనే మహిళకు ఇద్దరు కుమారులు. ఆరు నెలల క్రితం చిన్న కుమారుడి పెళ్లి జరిగింది.
అయితే ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు రావడంతో... తనపై కుమారుడికి ప్రేమ తగ్గిందందని, అతడి ప్రేమ కావాలంటూ లక్ష్మీబాయి సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె ముందే కుమారుడిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరిని పంపించేశారు. అయినా ఆ తల్లి సంతృప్తి చెందకపోవడం గమనార్హం.
#
Tags