Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పింఛన్ల కోసం వృద్ధుల ఆందోళన
Published on Mon, 08/17/2015 - 16:24
పెద్దేముల్: అన్ని అర్హతలు ఉండీ.. గతంలో పింఛన్లు అందుకున్న తమకు ప్రస్తుతం పింఛన్లు రావడంలేదంటూ రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో పలువురు వృద్ధులు ఆందోళన నిర్వహించారు.
సోమవారం మద్యాహ్నం తాండూరు- సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించిన పింఛన్ లబ్దిదారులు దాదాపు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జాబితా నుంచి తమ పేర్లను అక్రమంగా తొలిగించారని, వెంటనే తమకు పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప సహా పలువురు నేతలు పింఛనర్ల ఆందోళనకు మద్దతు పలికారు.
#
Tags