మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలి
Published on Fri, 01/02/2015 - 13:52
హైదరాబాద్: ఉద్యోగుల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటైనా ఇప్పటికీ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదలకాక పోవడం సరికాదన్నారు.
వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ప్రస్తుత సిలబస్తోనే ఉద్యోగుల భర్తీ చేయాలన్నారు.
#
Tags