జోగుళాంబ సన్నిధిలో ధర్మపురి పీఠాధిపతి

Published on Tue, 07/10/2018 - 12:27

అలంపూర్‌ రూరల్‌: అష్టాదశక్తి పీఠాలలో అయిదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారిని సోమవారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి రావడంతో వారి దర్శనం కోసం ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి వచ్చారు.

పీఠాధిపతులు విడిది చేసిన గృహంలో వారిని దర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడి అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధర్మపురి పీఠాధిపతుల వారికి ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ