జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
తరగతి పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు
Published on Wed, 01/21/2015 - 13:54
నిజామాబాద్: తరగతి గది పైకప్పు పెచ్చులు కూలిపడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ముక్పల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో పదవ తరగతి గదిలో పాఠాలు వింటున్న విద్యార్థినులు స్వాతి, హేమరాణిలకు గాయాలయ్యాయి.
ఊడిపడిన పెచ్చులు విద్యార్థినుల తలపై బలంగా పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎంఈఓ రాజేశ్వర్ హూటాహూటిన పాఠశాలకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
#
Tags