తరగతి పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు

Published on Wed, 01/21/2015 - 13:54

నిజామాబాద్: తరగతి గది పైకప్పు పెచ్చులు కూలిపడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ముక్పల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో పదవ తరగతి గదిలో పాఠాలు వింటున్న విద్యార్థినులు స్వాతి, హేమరాణిలకు గాయాలయ్యాయి.

ఊడిపడిన పెచ్చులు విద్యార్థినుల తలపై బలంగా పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎంఈఓ రాజేశ్వర్ హూటాహూటిన పాఠశాలకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ