Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో 6గురు ఐపీఎస్లకు ప్రమోషన్లు
Published on Thu, 04/16/2020 - 16:12
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వారంతా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పదోన్నతి పొందినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు..
- కార్మికేయ
- కే రమేష్ నాయుడు
- వీ సత్యనారాయణ
- బీ సుమతి
- ఎమ్ శ్రీనివాసులు
- వెంకటేశ్వరరావు
#
Tags