స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
వైఎస్ హయాంలోనే మంచిగా ఉండె
Published on Tue, 12/06/2016 - 01:53
మంత్రి రామన్నతో గిరిజన మహిళ
దేవరకొండ: వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రెండొందల పెన్షనొచ్చినా.. మంచిగా ఉండె.. వంద రూపాయలిస్తే సంచి నిండా సరుకులొచ్చేరుు. ఇప్పుడు ధరలన్నీ పెరిగి నయ్.. సరుకులు రావడం లేదు.. కూలీ రేట్లు పెరగలేదు. ఎట్ల బతకాలె? అని చం దంపేట మండలం పోలేపల్లి వన నర్సరీని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి జోగు రామన్నను అక్కడ కూలీ రమావత్ నాన్కి నిలదీశారు. మంత్రి కూలీల యోగక్షే మాలను తెలుసుకుంటుండగా అప్పుడు పెన్షన్ రెండొందలొచ్చినా సరిపోయేవి.. ఇప్పుడు వెయ్యొచ్చినా సరిపోవట్లే అని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్నవారు ఆ మహిళను వారించబోయారు. మంత్రి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
#
Tags