16న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ

Published on Sat, 03/14/2015 - 21:48

హైదరాబాద్:  మార్చి 16న సోమవారం సాయంత్రం 6గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. ఈ మేరకు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్లకు ఆహ్వానం పంపనున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామాస్థాయిలో పార్టీ కమిటీలు, జిల్లాస్థాయి పార్టీ ఎన్నికలు, పార్టీ మెంబర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి అంశాలపై టీఆర్ఎస్ ఎల్పీ చర్చించనున్నారు.  
 

ఇదిలా  ఉండగా,  సంస్థాగత ఎన్నికలపై తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కె. తారక రామరావు దృష్టి సారించారు.  టీఆర్ఎస్ పార్టీ మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికలపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగనుంది. అయితే మార్చి 16న జరిగే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలను కేటీఆర్ ప్రకటించున్నట్టు సమాచారం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ