'వాతావరణంలో మార్పులు వస్తాయి'

Published on Wed, 09/27/2017 - 16:00

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తాయని, దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని పేర్కొంది. అదే విధంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీవర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ