సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువకుడి ఆత్మహత్య
Published on Fri, 09/04/2015 - 17:57
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా) : ఒంటరితనాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవంతంగా తనువు చాలించాడు. రంగారెడ్డి జిలా కుత్బుల్లాపూర్ మండలం ఎంఎన్రెడ్డి నగర్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే జి.రాకేశ్గౌడ్(29) గురువారం రాత్రి తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనాన్ని తట్టుకోలేకే ఈ లోకాన్ని వీడుతున్నానని అతడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags