గుండె నిండా కేసీఆర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు
Published on Fri, 06/19/2015 - 11:54
ముజఫర్నగర్: ఎన్నికల విధులు నిర్వహణకు డుమ్మా కొట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో శుక్రవారం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు గురువారం జరిగాయి. మహభారత్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్ కె బల్యన్, మరో పాఠశాలకు చెందిన రోహత్ కౌశిక్లు ఈ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు.
దీంతో వారిద్దరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దాంతో విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే వారిని సెస్పెన్షన్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆదేశాలు జారీ చేశారు. అలాగే బల్యన్ను జిల్లా టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు.
#
Tags