గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నారాయణన్ రాజీనామాపై మమత మౌనం
Published on Mon, 06/30/2014 - 20:36
కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామాపై మాట్లాడేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. 'గవర్నర్ పదవి రాజ్యాంగబద్దమైనది. నారాయణన్ రాజీనామాపై ఈ సమయంలో నేనేమీ మాట్లాడలేను' అని మమత పేర్కొన్నారు.
గవర్నర్ పదవికి నారాయణన్ సోమవారం రాజీనామా చేశారు. జూలై 4న ఆయన అధికారికంగా రాజ్భవన్ ను వీడనున్నారు. నారాయణన్ కు ప్రభుత్వం తరపున వీడ్కోలు చెప్పబోమని మమత స్పష్టం చేశారు. స్వాగతం చెప్పడమే కానీ వీడ్కోలు పలకడం ఉందన్నారు. గవర్నర్ రాజీనామా చేసిన విషయాన్ని అంతకుముందు శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ ధ్రువీకరించారు.
#
Tags