దూరప్రయాణ రైళ్లలోనూ స్వల్పదూర టికెట్లు

Published on Wed, 01/18/2017 - 14:54

న్యూఢిల్లీ: సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల్లో తక్కువ దూర ప్రయాణాలకు టికెట్ల సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో తక్కువదూర ప్రయాణాలకు రిజర్వేషన్‌ సదుపాయం లేదు.

ఇకపై కంప్యూటరైజేషన్‌ ప్రక్రియలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్లు బుక్‌చేసుకోవచ్చు. తక్కువ ధరకే ఇలాంటి రైళ్లలోనూ టికెట్‌ రిజర్వేషన్‌ సౌకర్యం అందుబాటులోకి రానుందని రైల్వేశాఖ సీనియర్‌ అధికారి చెప్పారు. కాగా, కొత్త నిర్ణయం రిజర్వ్‌డ్‌ క్లాస్, సెకండ్‌ క్లాస్‌లకు మాత్రమే వర్తిస్తుందని జనవరి 5న వెలువడిన ఓ ప్రకటన ద్వారా తెలుస్తోంది.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ