AP: చీఫ్ మినిస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.350 కోట్లు విడుదల

Published on Mon, 07/18/2022 - 17:29

సాక్షి, అమరావతి: చీఫ్ మినిస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.350 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు వెచ్చించనున్నారు.
చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ