జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు
Published on Sun, 06/27/2021 - 19:25
సాక్షి, శ్రీకాకుళం: కవిటి మండలం పుక్కళ్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పెదపులిపాకలో విషాదం
కృష్ణా జిల్లా పెదపులిపాకలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు సాయి శ్రీనివాస్(25), గోవింద్(22), సతీష్(22)లుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి
గెయిల్ గ్యాస్ విస్పోటనానికి ఎనిమిదేళ్లు
#
Tags