వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్లకు పోస్టింగ్స్
Published on Wed, 06/23/2021 - 22:05
సాక్షి, అమరావతి: శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సబ్కలెక్టర్గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, తెనాలి సబ్కలెక్టర్గా నిధి మీనా, టెక్కలి సబ్కలెక్టర్గా ఎం.వికాశ్, పాడేరు సబ్కలెక్టర్గా వి.అభిషేక్, పెనుగొండ సబ్కలెక్టర్గా ఎన్.నవీన్,నర్సాపురం సబ్కలెక్టర్గా సి.విష్ణుచరణ్, కందుకూరు సబ్కలెక్టర్గా అపరాజిత సింగ్, రంపచోడవరం సబ్కలెక్టర్గా కొట్ట సింహాచలం, పార్వతీపురం సబ్కలెక్టర్గా భావన, నంద్యాల సబ్కలెక్టర్గా సి.బాజ్పాల్ ను నియమించారు.
చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి
#
Tags