చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
‘తిరుపతిలో మరిన్ని రోజులు లాక్డౌన్ పొడిగింపు’
Published on Wed, 08/05/2020 - 14:23
సాక్షి, తిరుపతి: జిల్లాలో రోజురోజుకు కరోనా తీవ్రత అధికమవుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరికొన్ని రోజులు పోడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిష తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు లాక్డౌన్ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉండేదని ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు లేని వారు పరీక్షలకు రావోద్దని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.
#
Tags