18న ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

Published on Fri, 06/17/2022 - 16:57

ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాల‌ను జూన్ 18వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను శనివారం ఉద‌యం 9:15 గంట‌ల‌కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన‌ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

ఇప్ప‌టికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుద‌ల చేసింది. ఈ ఫ‌లితాలను విడుద‌ల‌ చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చును. ఈ ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్( www.sakshieducation.com )లో చూడొచ్చు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ