మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంధ్రజ్యోతి కథనం నీతిమాలిన చర్య: వైఎస్ షర్మిల
Published on Mon, 01/25/2021 - 20:26
సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశ పూర్వకంగా రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఆదివారం పతాక శీర్షికగా వచ్చిన కథనం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని ఆమె సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ పత్రిక అయినా, చానల్ అయినా, ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పని షర్మిల స్పష్టం చేశారు. అది నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ మీద న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని ఆమె తేల్చి చెప్పారు.
#
Tags