ఈసీ షాక్..కుదేలైన కూటమి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాలతో మొదలైన మార్కెట్
Published on Wed, 12/01/2021 - 09:48
ముంబై : గత నెలరోజులుగా లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 564 పాయింట్లు లాభపడి 57,629 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 17,174 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఇదే జోరు కొనసాగుతుందా లేక ఆరంభ లాభాలు ఆవిరవుతాయా ? అనే సందేహంలో ఇన్వెస్టర్లు ఉన్నారు.
ఈ రోజు దేశీ స్టాక్ మార్కెట్లో ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్ షేర్లు లాభాలు పొందగా డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.
#
Tags