Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫ్యాషన్కు భారత్ రాజధాని కావాలి
Published on Sat, 02/12/2022 - 14:58
న్యూఢిల్లీ: భారత్ అంతిమంగా ప్రపంచ ఫ్యాషన్కు రాజధానిగా అవతరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిలషించారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఫ్యాషన్ బ్రాండ్లు విరాజిల్లాలని కోరుకున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి ఫ్యాషన్ డిజైనర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. గుర్తించిన 75 లక్షల హస్తకళాకారులు ప్రతీ నెలా రూ.1,000 మేర అదనపు ఆదాయం సంపాదించేలా కృషి చేయాలని డిజైనర్లను మంత్రి కోరారు. భారత హస్తకళలను, వారసత్వాన్ని గుర్తించి, పరిరక్షించడమే తదుపరి లక్ష్యంగా పేర్కొన్నారు.
#
Tags