నిధుల బాటలో ఐనాక్స్‌ విండ్‌..ఎన్ని వందల కోట్లంటే!

Published on Thu, 04/21/2022 - 16:35

న్యూఢిల్లీ: విండ్‌ ఎనర్జీ సంస్థ ఐనాక్స్‌ విండ్‌ నిధుల సమీకరణ బాట పట్టింది. ఈక్విటీ షేర్ల, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 402.5 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. 

ప్రిఫరెన్షియల్‌ మార్గంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ప్రమోటర్లు రూ. 150 కోట్లు సమకూర్చనున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. 

ప్రమోటరేతర విదేశీ కంపెనీ సమేనా గ్రీన్‌ లిమిటెడ్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్లు, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 153 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. ఇదే విధంగా లెండ్‌ లీజ్‌ కంపెనీ ఇండియా సైతం రూ. 100 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది.  
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ