వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేటీఎమ్ ఐపీవో తొలి రోజు.. ప్చ్!
Published on Tue, 11/09/2021 - 09:28
Paytm IPO Day 1 Highlights: ఎన్నో అంచనాల మధ్య ఇన్షియల్ పబ్లిక ఇష్యూ (ఐపీవో)కి వచ్చిన పేటీఎంకి చుక్కెదురైంది. జోమాటో తరహాలో సంచలం సృష్టిస్తుందనే మార్కెట్ అంచనాలు తారుమారు అయ్యాయి. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి నామమాత్ర స్పందన లభించింది. తొలి రోజు(సోమవారం) 18 శాతం బిడ్స్ మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా 4.83 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే తొలి రోజు 88.23 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి.
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 78 శాతం స్పందన లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2 శాతమే బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో ఆఫర్ చేసిన 2.63 కోట్ల షేర్లకుగాను 16.78 లక్షల షేర్ల కోసం బిడ్స్ లభించాయి. ఇష్యూ ఈ నెల 10న(బుధవారం) ముగియనుంది.
#
Tags