టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫ్లాట్గా ప్రారంభం: లాభాల్లోకి జంప్
Published on Mon, 05/31/2021 - 09:50
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నా.. వెంటనే పుంజుకున్నాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్నా ఆ తరువాత ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వెంటనే నష్టాల బాటపట్టాయి. ఒక దశలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మళ్లీ లాభాల్లోకి మళ్లడం విశేషం. ప్రస్తుతం సెన్సెక్స్ 74 పాయింట్లు ఎగిసి 51497 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 15446 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయనర్స్గానూ, ఎం అండ్ ఎం, సిప్లా బలహీనంగా కొనసాగుతున్నాయి. కీలక సూచీలు గత వారమంతా పటిష్టంగా కొనసాగడంతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిన సంగతి తెలిసిందే.
#
Tags