వారం ఆరంభంలో లాభాల జోరు, మెటల్‌ షైన్‌

Published on Mon, 07/05/2021 - 15:28

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆరంభంలోనే  పాజిటివ్‌ ఉత్సాహాన్నిచ్చాయి.  భారీ లాభాల జోరును రోజంతా కంటిన్యూ చేశాయి.  దాదాపు  అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి.  చివరి అర్ధగంటలో పుంజుకున్న కొనుగోళ్లతో  సెన్సెక్స్‌ 52900, నిఫ్టీ 15850కి ఎగిసాయి.  చివరకు 395 పాయింట్లు పెరిగి 52880 వద్ద,నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 15834 వద్ద స్థిర పడ్డాయి.  ఐటీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిసాయి. టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌టీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌,  ఐసీఐసీఐ , డిష్‌టీవీ, హీందాల్కో, ఐషర్‌ మోటార్స్‌, సెయిల్ లాభపడ్డాయి.  మరో వైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టెక్‌, డా.రెడ్డీస్‌, సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పెరిగి 74.48 కు చేరుకుంది. బ్రిటానియీ, బీపీసీఎల్‌, సిప్లీ, విప్రో, హెచ్‌సీఎల్‌ నష్టపోయాయి. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ