మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కవల పిల్లల హత్య కేసు: వీడిన మిస్టరీ, తండ్రే హంతకుడు
Published on Sun, 07/18/2021 - 12:17
సాక్షి, నెల్లూరు: జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన కవల పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడింది. మనుబోలు మండలం రాజోలుపాడులో గత నెల 20న పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తండ్రే పిల్లలకు పాలల్లో విషమిచ్చి చంపినట్లు పోలీసులు తేల్చారు.
భార్యపై అనుమానమే పిల్లల హత్యకు కారణమని విచారణలో వెల్లడైంది. తండ్రి వెంకట రమణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిల్లల మృతిపై వీరి పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రే పిల్లలను చంపినట్లు నిర్థారించారు.
#
Tags