భర్త వేధింపులు: హాస్టల్‌లో తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య

Published on Thu, 05/27/2021 - 08:13

రాయచూరు రూరల్‌: భర్త వేధింపులను భరించలేక దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. నవోదయ దంత వైద్య కళాశాలలో చివరి ఏడాది చదువుతున్న శృతి (26) సోమవారం రాత్రి  హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని మహిళా పీఎస్‌ సీఐ గుండూరావ్‌ తెలిపారు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా ఖాజీపేటకు చెందిన శృతికి గతేడాది డిసెంబర్‌లో పెళ్లయింది. భర్త బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. లాక్‌డౌన్‌ కావడంతో సొంతూరులో ఇంటి నుంచి పనిలో ఉన్నాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శృతి బాధపడేది. దీంతో జీవితం మీద విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ