జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి
Published on Sat, 08/21/2021 - 06:53
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
#
Tags