చంద్రబాబు మేనిఫెస్టో మాయలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి
Published on Fri, 06/04/2021 - 08:05
సాక్షి, కృష్ణా జిల్లా: తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, కుమారుడిపై సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు నర్సిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం బైకుపై సత్యనారాయణరెడ్డి పరారయ్యాడు. రెడ్డిగూడెం శివారులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: కళ్లలో కారం చల్లి కత్తులతో నరికారు..
లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు
#
Tags