విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు..

Published on Fri, 11/13/2020 - 13:54

సాక్షి, కొమురం భీమ్‌ : ఆసీఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య భర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా నక్క రాజు అనే వ్యక్తి భార్య తన కూతురిని వెంట తీసుకొని మహారాష్ట్ర లోని వారి పుట్టింటికి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం కూతురితో కలిసి తల్లి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త నక్క రాజు తన ఇంటి దగ్గర ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సమాచారం. చదవండి: సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం

చదవండి: జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ