బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిశ్రమ టీకాలు వేయించుకోవచ్చా..?
Published on Mon, 08/16/2021 - 17:11
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ వేయించుకోవడం ఒకటే మార్గం. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు జనం టీకాల కోసం పరుగులు పెడుతున్నారు. అయితే పలు కంపెనీల వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను రెండు డోసులుగా తీసుకోవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మిశ్రమ టీకాలు వేయించుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే భయాలు నెలకొన్నాయి. వీటికి సమాధానంగా పలు అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత నిచ్చాయి. మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల ప్రభావంపై మరింత క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి.
#
Tags