అక్షయ్‌కుమార్‌కి కరోనా.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి దూరం

Published on Sun, 05/15/2022 - 09:07

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌కి మరోసారి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022కోసం ఎంతో ఎదురుచూశాను. కానీ కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నా. టీం అందరికీ శుభాంకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. గతేడాది ఏప్రిల్‌లోనూ అక్షయ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి దూరంగా ఉండనున్నారు. ఈ ఈవెంట్‌లో నయనతార, తమన్నా, ఏఆర్‌ రెహమాన్‌, ఆర్‌ మాధవన్‌ సహా పలువురు సెలబ్రిటీలు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పేట్‌పై నడవనున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ